రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా మూలాపేట ఇ.యస్.ఆర్.యం కార్పొరేషన్ హై స్కూల్ లో పచ్చిపులుసు శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, చాట్ల నరసింహరావు, ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ విద్యార్థులు ధృడ సంకల్పంతో ఉండాలని ప్రోత్సహించారు.
పుస్తకాలు పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్
July 19, 2017
distibustion,
meyar,
Nellore,
note books,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
పుస్తకాలు పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్
Reviewed by CHANDRA BABU
on
July 19, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా మూలాపేట ఇ.యస్.ఆర్.యం కార్పొరేషన్ హై స్కూల్ లో పచ్చిపులుసు శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పు...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: