రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీలో నీరు - చెట్టు పనులను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పరిశీలించారు. నీరు-చెట్టు పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి... అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నీరు-చెట్టు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.
[gallery td_select_gallery_slide="slide" ids="459,460,461,462,463"]
[gallery td_select_gallery_slide="slide" ids="459,460,461,462,463"]
No comments: