పందులపై క్లాస్ పీకిన మేయర్.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పందులపై క్లాస్ పీకిన మేయర్..

రవికిరణాలు(నెల్లూరు) : రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబునాయుడు సైతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పందులవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని వెంటనే వాటిని జనవాసాలకు దూరంగా ఉంచాలని ఆదేశించారని నెల్లూరు నగర మేయర్అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగర ప్రజలను ఉద్ధేశించి ప్రజలకు పందుల గురించి క్లాస్ పీకారు. మేయర్ దాదాపు పదినిమిషాల పాటు పందుల గురించి మాట్లాడిన మాటలు ఒకపక్క మంచిగా ఉన్న మరో పక్క కొంతమందికి ఇబ్బందిగా అనిపించింది. అయితే ఇన్నాళ్లు పందుల పెంపకమే వృత్తిగా ఉన్న 'పిగ్గర్స్' కు స్థల కేటాయింపు ఎక్కడో మరి. పందులపై మేయర్ పీకిన క్లాస్ అటు పిగ్గర్స్‌కు, ఇటు పిగ్గులకు ఎలా ఉందో ఆయన మాటల్లోనే వినాలి.
పందులపై క్లాస్ పీకిన మేయర్.. Reviewed by CHANDRA BABU on July 22, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబునాయుడు సైతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పందులవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని వ...

No comments: