రవికిరణాలు(తిరుమల): తిరుమల శ్రీవారిని బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ ఆండ్రూ మెకారిష్టర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం పట్ల మెకారిష్టర్ ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీవారి సన్నిధిలో ఆండ్రూ మెకారిష్టర్
Reviewed by CHANDRA BABU
on
July 15, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల): తిరుమల శ్రీవారిని బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ ఆండ్రూ మెకారిష్టర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యుల...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: