కార్యకర్తలు కలసిరావాలి.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కార్యకర్తలు కలసిరావాలి..

రవికిరణాలు(ఆత్మకూరు) : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ అందుకు సహాకరించాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలు కలసిరావాలి.. Reviewed by CHANDRA BABU on July 18, 2017 Rating: 5 రవికిరణాలు(ఆత్మకూరు) : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని బలోపేత...

No comments: