రవికిరణాలు (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు సంతకవిటి మండలం సోమరాజుపేట కు చెందిన బూరాడ ధనుంజయ్, సీతాలక్ష్మి గా తెలుస్తోంది. వివాహేతర సంబంధమే మృతికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివాహిత సీతాలక్ష్మి తో డిగ్రి విద్యార్థి ధనుంజయ్ అక్రమ సంబందం బయటపడటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
ట్రైన్ కింద పడి ఆత్మహత్య
ట్రైన్ కింద పడి ఆత్మహత్య
Reviewed by CHANDRA BABU
on
July 04, 2017
Rating: 5
రవికిరణాలు (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు సంతకవిటి మండ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: