ట్రైన్ కింద పడి ఆత్మహత్య - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ట్రైన్ కింద పడి ఆత్మహత్య

రవికిరణాలు (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు సంతకవిటి మండలం సోమరాజుపేట కు చెందిన బూరాడ ధనుంజయ్, సీతాలక్ష్మి గా తెలుస్తోంది. వివాహేతర సంబంధమే మృతికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివాహిత సీతాలక్ష్మి తో డిగ్రి విద్యార్థి ధనుంజయ్ అక్రమ సంబందం బయటపడటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
ట్రైన్ కింద పడి ఆత్మహత్య Reviewed by CHANDRA BABU on July 04, 2017 Rating: 5 రవికిరణాలు (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు సంతకవిటి మండ...

No comments: