రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా మూలాపేటలో శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరస్వామి వారి దేవస్థానంలో హూండీల లెక్కింపు జరిగింది. స్వామి అమ్మవార్ల హూండీల లెక్కింపు కార్యక్రమానికి ఆలయ ఈవో పాయసం నాగేశ్వరరావు, ఆర్.కె చైతన్య, పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1023,1022,1021,1020,1019,1018,1017,1016,1015,1014,1013,1012"]
[gallery td_select_gallery_slide="slide" ids="1023,1022,1021,1020,1019,1018,1017,1016,1015,1014,1013,1012"]
No comments: