రవికిరణాలు(తిరుమల) : తిరుమల శ్రీవారిని క్రికెటర్ సచిన్, చాముంఢీనాధ్, నిమ్నగడ్డ ప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం సహస్రార్చన సేవ సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు.ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో తీర్దప్రసాదాలు అందించారు. ఈ రోజు జరగబోయే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమి ఫైనల్స్ లో
పాల్గొనబోయే భారత జట్టుకు సచిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కాలంలో భారత మహిళా క్రికెట్ జట్టు అద్బుతమైన ఫలితాలు సాధిస్తుందని, ఈ రోజు మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయంసాధిస్తుందని అన్నారు. మహిళల క్రికెట్లోనే అత్యధిక
పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలిరాజ్ నిలవడం, ఆమె భారతీయురాలు కావడం గర్వకారణమన్నారు అన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న సచిన్
శ్రీవారిని దర్శించుకున్న సచిన్
Reviewed by CHANDRA BABU
on
July 19, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల) : తిరుమల శ్రీవారిని క్రికెటర్ సచిన్, చాముంఢీనాధ్, నిమ్నగడ్డ ప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం సహస్రార్చన సేవ సమయంలో స్వామి వ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: