రవికిరణాలు(నెల్లూరు-రిపోర్టర్ మధు): నెల్లూరు యం.వి.ఆర్ ఎరువుల గోదాములో లీగల్ మెట్రాలజీ AC రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనిఖీలు నిర్వహించారు. జువరి ఫిర్టిలైజర్ బస్తాను తనిఖీ చేయగా 3.8 కేజీలు తక్కువగా ఉన్నట్లు మంత్రి గుర్తించారు. మొత్తం 25 బస్తాలను తనిఖీ చేయగా సగటున 500 గ్రాములు తక్కువగా ఉన్నట్లు తేలింది. వెంటనే నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, యం.డి రాంగోపాల్, లీగల్ మెట్రాలజీ ACలు రాజ్ కుమార్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
యం.వి.ఆర్ ఎరువుల గోదాములో తనిఖీలు
Reviewed by CHANDRA BABU
on
July 06, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు-రిపోర్టర్ మధు): నెల్లూరు యం.వి.ఆర్ ఎరువుల గోదాములో లీగల్ మెట్రాలజీ AC రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లార...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: