రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మార్చెంట్స్ అండ్ పాన్ బోకర్స్ అసోషియేషన్ ఎన్నికలు ముగిశాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ఎఎమ్ఆర్ ప్రెసిడెంట్ అమర్మోహన్రావు గెలుపొందారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరుకు ఓట్ల లెక్కిప్పు అనంతరం విజేతను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 17 మంది ఎఎంఆర్ పానల్ సభ్యలు గెలుపొందగా 10 మంది దరసి పానల్ నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. ఆర్యవైశ్య బులియన్ మార్చెంట్స్ అండ్ పాన్ బోకర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్గా అమరామోహన్రావు, వైస్ ప్రెసిడెంట్గా రాధకృష్ణయ్య, గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ప్రసన్నంజనేయులు, సహాయ కార్యదర్శిగా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, కోశాధికారిగా శోభన్బాబు ఎంపికైయ్యారు.
ఎఎంఆర్ దే గెలుపు...
Reviewed by CHANDRA BABU
on
July 10, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మార్చెంట్స్ అండ్ పాన్ బోకర్స్ అసోషియేషన్ ఎన్నికలు ముగిశాయి. పోటాపోటీగా ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: