రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి జోరేపల్లి కిష్టయ్య కుటుంబాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ దొంతు శారదబాలకృష్ణ ఆర్థిక సాయం చేశారు. 8వ వార్డు లో నివాసం ఉంటున్న కిష్టయ్య ప్రమాదవశాత్తు మరణించారు.ఈ విషయం తెలుసుకున్న దొంతు శారదబాలకృష్ణ వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల నిమిత్తం 3 వేల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు.
Home
>
వెంకటగిరి
>
ఆర్థిక సాయం
ఆర్థిక సాయం
July 21, 2017
ardhika,
baladrishana,
donthu,
sarada,
sayam,
venkatagiri,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
వెంకటగిరి
ఆర్థిక సాయం
Reviewed by CHANDRA BABU
on
July 21, 2017
Rating: 5
రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి జోరేపల్లి కిష్టయ్య కుటుంబాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ దొంతు శారదబాలకృష్ణ ఆర్థిక సాయం చ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: